బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
మహాప్రవక్త మహమ్మద్ గారి రాక గురించి కోన్ని వేల సంవత్సరాల క్రితం హైందవ మతం లొని వేదాలలొ ముందుగానే రాసి ఉన్నారని ఒక్క పండితుడు అనగా,ఆది విని ఆ విషయం తెలుసుకోవాలన్న కోరిక నాకు కలిగింది.
ఆ విషయాల గిరించి శొదన ప్రారంభించాను ఆయన చెప్పినదాంట్లో నిజం ఉంది అన్నది తెలుసుకుని నేను అశ్చర్యపోయాను.
వ్యాస మహర్షిచే వ్రాయబడినవి అని చెప్పబడుతున్న పద్దెనిమిది పురాణాల్లో ఒక్కటైన భవిష్యత్ పురాణంలొని ఒకటొ సూత్రాన్ని ఈ క్రింద వ్రాస్తున్నాను (వ్యాకరణలొ తప్పు లుంటే క్షమించండి).
ఎతన్ మిన్నన్తరే మ్లేచ్చ ఆచార్యేణ సమన్వితః
మహమద ఇతిఖ్యాతః శిష్య శాఖా సమన్వితః
నృవ శ్చైవ మహాదేవం మరుస్ద్గల నివాసినమ్...............
(భవిష్యపురాణం - పర్వం : 3 ఖండం :౩ అద్యాయం :౩ శ్లోకం: ౫-౮)
ఒక మ్లేచ్చుడు ,పరాయి దేశస్ధుడయిన ఒక ప్రభోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. అయన పేరు మహమద్ .ఆయన ఎడారి ప్రదేశానికి చేందిన వారాయివుంటారు.
మహమద-ముహమ్మద్
అతి స్పష్టంగా ,సూటిగా పేరూ ,రాబోయే వ్యక్తి నివాసమూ చెప్పబడినది అంటే .అది అద్బుతం.
ఆ మహప్రవక్త గుణగణాదుల గూర్చి అదే పురాణం లొ చేపుతున్నది తరువారి టపాలొ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment